అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిట్లం మండలంలోని పలు గ్రామాల అంగన్వాడి కేంద్రాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పిల్లలకు యోగ ఆసనాలను చేయించారు. యోగా దినోత్సవం యొక్క ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మావతి, అంగన్వాడీ టీచర్ సావిత్రి పాల్గొన్నారు. .
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.