తులసి పూజ, వివాహం

కార్తీక మాసం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో భక్తులు తులసి పూజ వివాహ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం మద్నూర్, జుక్కల్ మండలాలతో పాటు ఆయా ప్రాంతాలలో ప్రతి ఏట కార్తీక మాసంలో తులసి వివాహం…

మద్నూర్ లో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం

మద్నూర్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రారంభించారు. మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని నాయకులతో కలిసి ప్రారంభించి రైతులకు సలహాలు సూచనలు అందించారు. సోయా ధాన్యం క్వింటాలు…

ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.51 వేయి అందజేసిన సంతోష్ మెస్ట్రీ

మద్నూర్ పాత బస్టాండ్ వద్ద ఉన్న హనుమాన్ మందిర పునర్నిర్మాణం కోసం మద్నూర్ గ్రామానికి చెందిన సంతోష్ మెస్ట్రీ రూ.51వేయి అందజేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. సంతోష్ మేస్త్రీకి…

మద్నూర్ చెక్ పోస్ట్ మూసివేత

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ చెక్ పోస్ట్ ను అధికారులు మూసివేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీవో చెక్ పోస్ట్ లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో…

సలాబత్ పూర్ రవాణా చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి రికార్డులను పరిశీలించి లారీల వద్ద నుంచి చెక్ పోస్ట్ అధికారులు, సిబ్బంది అక్రమంగా…

ఇది జుక్కల్ కు వెళ్లే రోడ్డు దుస్థితి సారూ..

ఈ చిత్రంలో చూశారా..? రోడ్డుపై ఏర్పడిన గుంతలో వర్షపునీరు నిలిచిపోయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇది ఏ మారుమూల గ్రామానికి వెళ్లే రోడ్డు అని అనుకుంటే పొరపాటే. ఇది జుక్కల్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహాదారి పరిస్థితి ఇలా ఉందని…

ఈ గొర్రెల మందకు రాజును నేనే…

ఈ చిత్రంలో కనిపిస్తున్న గొర్రెల మంద వద్ద ఉన్న కొమ్మిలు తిరిగిన గొర్రె పోటెలును చూశారా…? ఓ చెట్టు కింద గొర్రెలన్ని ఇలా సెదతిరుతుంటే ఈ కొమ్ములు ఉన్న గొర్రె పోటేలు మాత్రం నిలబడి ఈ గొర్రెల మందకు రాజును నేనే…

హసన్ టాక్లి లో పోషణ మాసం

డోంగ్లి మండలం హసన్ టాక్లి లో పోషణ మాసం కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ సచిత ప్రారంభించారు. పోషకాహారంపై గర్భిణీలు, బాలింతలు పిల్లలకు అవగాహన కల్పించారు. పిల్లలకు బరువు, ఎత్తు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రం ద్వారా అందించే…

మద్నూర్ లో పోషణ మాసం కార్యక్రమం ప్రారంభం

పోషణ మాసం కార్యక్రమాన్ని మద్నూర్ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ అధికారులు ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మద్నూర్ లో 9వ కేంద్రంలో గర్భిణీలు, పిల్లలకు బరువులు,…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మండల కేంద్రంలో మైథిలి ఫంక్షన్ హాల్ లో మద్నూర్ మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గ సన్మాన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమాజంలో జర్నలిస్టులకు…