పిట్లం మండలం మద్దెలచెరువు రోడ్డు, పిట్లం మండలం తిమ్మనగర్ వద్ద ఎఫ్.డి. ఆర్ నిధులు రూ.4 కోట్ల 86 లక్షలతో నిర్మించిన హైలెవెల్ వంతెనను రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ సురేష్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కలసి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. పలురోడ్లకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. .
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.