జుక్కల్ నియోజకవర్గంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి 11:40 కి పిట్లం మండలం మద్దెలచెరువు వద్ద హైలెవెల్ వంతెన ప్రారంభోత్సవం. 12:10 బిచ్కుందలో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.12:30 మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం.1 గంటకు జుక్కల్ అభివృద్ధి సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్, అధికారులతో సమీక్ష సమావేశం.1:45కు పిట్లం మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు (ఈనాడు) స్టాఫ్ రిపోర్టర్ గా గత కొంతకాలంగా పనిచేసి ఇటీవల గుండెపోటుతో మరణించిన దత్తు రెడ్డికి కుటుంబానికి పరామర్శ, సంతాప కార్యక్రమం. సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.