రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే చర్యలు
తారు రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే తగు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మద్నూర్, బిచ్కుంద మండలాలలో తారు రోడ్లపై తిరుగుతున్న కేజీ వీల్స్ ట్రాక్టర్ డ్రైవర్లకు రోడ్లపై నడపద్దని అవగాహన కల్పించారు. రెండు ట్రాక్టర్ల పై…
క్రీడా పాఠశాలకు ఎంపికైన విద్యార్థిని
మహమ్మద్ నగర్ మండలం సర్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని వైష్ణవి క్రీడ పాఠశాలకు ఎంపికైనట్లు నిజాంసాగర్ మండల విద్యాధికారి అమర్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది జూన్ లో నిర్వహించిన క్రీడా పాఠశాలల ఎంపిక ప్రక్రియలో వైష్ణవి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ…
జుక్కల్ లో పంటల పరిశీలన
జుక్కల్ శివారులో పెసర పంటను వ్యవసాయ అధికారులు రైతులతో కలసి పరిశీలించారు. జుక్కల్, హంగర్గ ఏఈఓలు పండరి, నాందేవ్ లు పరిశీలించారు. పెసర పంటకు సోకిన తెగులు నివారణకు పిచికారి చేసే మందుల గురించి సలహా, సూచనలు ఇచ్చారు. రైతులకు అందుబాటులో…
డోంగ్లి మండలంలో పి.ఆర్.టి.యు సభ్యత్వ నమోదు
డోంగ్లి మండలంలో పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించామని ఆ సంఘం అధ్యక్షుడు సునీల్ తెలిపారు. 2025 సభ్యత్వ వారోత్సవాల్లో భాగంగా మండల వ్యాప్తంగా ఉపాధ్యాయుల సభ్యత్వం తీసుకుంటున్నామన్నారు. మొఘ పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు దయానంద్ తో పాటు ఉపాధ్యాయులందరికి…
పిట్లంలో పి.ఆర్.టి.యు సభ్యత్వ నమోదు
పిట్లంలో పి.ఆర్.టి.యు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంఘం నిర్మాణంలో భాగంగా ఉపాధ్యాయులందరూ పిఆర్టియు సంఘంలో సభ్యత్వం తీసుకున్నారని ఆ సంఘం మండల అధ్యక్షులు బన్సిలాల్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు సాధించడంలో టిఆర్టియు ముందంజలో ఉంటుందని ఆయన చెప్పారు. ఈ…
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జుక్కల్ మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కార్యదర్శులకు ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో, ఎంపీవో రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను కార్యదర్శులు…
మద్నూర్ లో హనుమాన్ ఆలయం చుట్టూ షెడ్లు వద్దు సారూ..
మద్నూర్ పాత బస్టాండ్ వద్ద ఉన్న హనుమాన్ ఆలయం చుట్టూ ఆలయ కమిటీ వారు షెడ్లు వేసి ఆలోచనలో ఉన్నారని షెడ్లు వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని యువకులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్…
జుక్కల్ మండలంలో విద్యుత్ నియంత్రికల వరుస చోరీలు
జుక్కల్ మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్తు నియంత్రికలు (ట్రాన్స్ ఫార్మర్లు) వరుసగా చోరీలకు గురవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15న మండలంలోని బిజ్జల్ వాడికి చెందిన రైతులు లాడే సోపాన్ రావ్ పాటిల్, రాజేందర్ పాటీల్, బాబన్న,…
జుక్కల్ ఎస్సై ని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు
జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ను మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మండలంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు అందరు కృషి చేయాలన్నారు. ఎస్సైని కలిసిన వారిలో నాగల్ గావ్ మాజీ సర్పంచ్ కపిల్ పటేల్, లాడేగాం నాయకుడు రాజశేఖర్ పటేల్,…
జుక్కల్ లో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం బీసీ బిల్లు 42 శాతం అమలు చేయడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.…