పెద్ద తడుగుర్ లో పింఛన్ దారుల నిరసన
నెలనెల ఇచ్చే పింఛన్ సకాలంలో ఇవ్వకపోవడంతో తము అనేక ఇబ్బందులు పడుతున్నామని పింఛన్ దారులు నిరసన వ్యక్తం చేశారు. మద్నూర్ మండలం పెద్ద తడుగుర్ గ్రామంలో తపాల శాఖ అధికారి నిర్లక్ష్యంపై పింఛన్ దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ దారుల…
పి.హెచ్.డి పట్టా పొందిన ఇద్దరికి సన్మానం
అర్థశాస్త్ర విభాగంలో పి.హెచ్.డి పట్టా పొందిన ఇద్దరు అభ్యర్థులకు మద్నూర్ లో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. మద్నూర్ మండలం ధనూర్ గ్రామానికి చెందిన డాక్టర్ సత్పాల్ దేవదాస్, అంతా పూర్ గ్రామానికి చెందిన డాక్టర్ దానేవార్ గంగాధర్ లు అర్థశాస్త్ర విభాగంలో…
గౌడ కులస్తులు ఈతవనాలు పెంచాలి
జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలలో గౌడ కులస్తులు ఈతవనాలు పెంచి ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించేందుకు కృషి చేయాలని బిచ్కుంద ఆబ్కారీ సీఐ సత్యనారాయణ సూచించారు. వన మహోత్సవంలో భాగంగా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో ఆప్కారి శాఖ…
కుక్కల బెడదను నివారించాలని వినతి
బిచ్కుంద మండల కేంద్రంలో కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని వాటిని నివారించాలని బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులకు బిజెపి నాయకులు విన్నవించారు. రోడ్లపై గుంపులు గుంపులుగా కుక్కలు నిలబడి వాహనదారులు, కాలిబాటన వెళ్లే వారిని వెంబడించి గాయపరుస్తున్నాయని వారు వినతి పత్రంలో…
కలెక్టర్ మంజూరు చేసిన 2 లక్షల పనుల ప్రారంభానికి స్థలం పరిశీలన
మద్నూర్ మండల పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పెద్ద ఎక్లారా వద్ద గల బాలికల గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ. 2 లక్షలు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి బాన్సువాడ సబ్ కలెక్టర్…
బాలికల గురుకులంలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు: కలెక్టర్
మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గేట్ వద్ద గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే నిధులు మంజూరు చేస్తూ వాటిని పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలను సందర్శించ ఆయన విద్యార్థులతో మాట్లాడి…
మద్నూర్ మండలంలో కలెక్టర్ పర్యటన
మద్నూర్ మండలంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటించారు. మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో రోగులను అడిగి ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో నెలకొన్న…
మద్నూర్ కళాశాలను సందర్శించిన జిల్లా అధికారి
మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి షేక్ సలాం సందర్శించారు. తరగతి గదులను తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్ధులను నేరుగా పలు ప్రశ్నలను అడిగి సంతృప్తిని వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలను…
పెద్ద టాక్లి లో రేషన్ కార్డుల పంపిణీ
డోంగ్లి మండలం పెద్ద టాక్లి గ్రామంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ నాయకులు వివరించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్తులకు…
బిచ్కుంద కేజీబీవీ పాఠశాలలో నాగుల పంచమి
బిచ్కుంద కేజీబీవీ పాఠశాలలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ల పాలు, నీళ్లతో కళ్ళు కడిగి పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాఠశాల మైదానం సందడిగా మారింది.