రాచూర్ లో వైద్య శిబిరం ఏర్పాటు:ఎమ్మెల్యే
మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తక్షణమే స్పందించి రాచూర్ గ్రామానికి వెళ్లారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి…
పిట్లంలో విశ్వహిందూ పరిషత్ స్థాపన దివాస్
పిట్లంలో విశ్వహిందూ పరిషత్ స్థాపన దివస్ కార్యక్రమంలో నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా త్రికండ సంఘటన మంత్రి వినోద్ కుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలు రాబోయే కాలంలో గ్రామ గ్రామాన జరగాలని అందరు కూడా విశ్వహిందూ…
నిజాంసాగర్ 15 గేట్లు ఎత్తివేత: మంజీర పరవళ్లు.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది. ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో జలాశయం 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మంజీర నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో మంజీర నదికి…
వాగులో చిక్కుకున్న వారిని కాపాడిన అధికారులను అభినందించిన ఎమ్మెల్యే
బిచ్కుంద మండలం శెట్లూర్ మంజీరా నదిలో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతు, 656 గొర్రెలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. గొర్రెల కాపరులకు, సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే ఆర్ధిక సాయం అందించారు. ఎలాంటి…
తడిహిప్పర్గకు నిలిచిపోయిన రాకపోకలు
మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా కురిసిన వర్షానికి లెండి వాగు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో సోనాల- తడిహిప్పర్గ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై నీళ్లు రావడంతో రాకపోకలు నిలిచిపోయినట్లు గ్రామస్తులు…
వాగులో చిక్కుకున్న గొర్రెలు, గొర్లకాపరులు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శేట్లూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా వాగులో నీరు పెరిగి దాదాపు 500 గొర్రెలు, ముగ్గురు గొర్ల కాపరులు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు తక్షణమే అధికారులను సంప్రదించి, సహాయక…
పొంగి పొర్లుతున్న సింగీతం అలుగు
నిజాంసాగర్ ప్రాజెక్టు అనుబంధంగా నిర్మించిన సింగితం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అలుగుపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. సింగితం రిజర్వాయర్ అలుగు పొంగిపొర్లుతుండడంతో మహమ్మద్ నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
పాఠశాలలకు సెలవు : కలెక్టర్
రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రోజు జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించామని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) రాజు తెలిపారు.
కౌలాస్ నాల ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
జుక్కల్ మండలం కౌలాస్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 29,444 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రవహిస్తుండడంతో ప్రాజెక్టు ఐదు వరద గేట్ల ద్వారా 31,350 క్యూసెక్కుల నీటిని దిగువకు…
నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత
భారీ వర్షాలతో నిజాంసాగర్, కౌలాస్ నాల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు…