పిట్లంలో బాలికలకు దుస్తుల పంపిణి

పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కస్తూర్భా పాఠశాలలో 60 మంది పేద విద్యార్థినులకు దుస్తులు (డ్రెస్సులు) పంపిణీ చేశారు. స్థానిక వ్యాపారావేత్త పుట్నాల భగవాన్ సెట్, బ్రదర్స్ మాతృమూర్తి మొదటి వర్ధంతి సందర్బంగా విద్యార్థులకు డ్రెస్సులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు…

గోజేగావ్ రోడ్డు…ఇలా

భారీ వర్షాలకు రహదారులన్నీ కొట్టుకుపోయాయి. మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి లేండి వాగు ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. బీటీ రోడ్డు కోతకు గురి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు…

లింబూర్ వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు

రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి. డోంగ్లి మండలం లింబూర్ సమీపంలో ప్రధాన రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు…

శభాష్ పోలీస్: మద్నూర్ ఎస్సై సేవలు అభినందనీయం

శభాష్ పోలీస్.. మద్నూర్ ఎస్సై విజయ్ కొండ సేవలు అభినందనీయం అంటూ ఈ మాటలు మద్నూర్- డోంగ్లి మండలాల ప్రజల నోటా వినిపిస్తుంది. ఎందుకు అంటారా…? ఒక్కసారి ఈ చిత్రం (ఫోటో) చూడండి. డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామంలోకి వరద నీరు…

వరద బాధితులకు సహాయం

వరద బాధితుల సహాయ కేంద్రంను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన వరద…

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు కిట్ల పంపిణీ

మద్నూర్ తపాల శాఖ కార్యాలయంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులు అనిల్, రమేష్ లకు ఆ శాఖ అధికారులు కిట్లను పంపిణీ చేశారు. యువకులు అజయ్ తమ్మేవార్, కృష్ణ రౌత్వర్, సంతోష్ తులవార్, శ్రీపాద్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం యువకులకు అందించే…

ఘనంగా బసవన్నల పండుగ

ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా ఎద్దుల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆయా మండలాలలో ఎద్దులను రంగురంగుల దుస్తులతో ఆలంకరించి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయాల చుట్టూ తిప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎద్దు, అవులకు పెల్లి చేసి బసవన్నలకు రైతులు పూజలు…

మద్నూర్ లో ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు రండి

మద్నూర్ పాత బస్టాండ్ లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి మరమ్మత్తులు చేసి పునర్నిర్మించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ముందుకు వచ్చారు. దాతలు ఎవరైనా…

పెన్షన్ ఇప్పించండి బాంచన్: ఇద్దరు వృద్ధుల ఆవేదన

పెన్షన్ ఇప్పించండి బాంచన్ అని ఇద్దరు మహిళ వృద్ధులు అధికారులను వేడుకుంటున్నారు. మద్నూర్ మండలం హండేకేలూర్ గ్రామంలో ఇంట్లో నుండి లేచి బయటకు రాని పరిస్థితి ఒకరిదైతే.. ఒంటిపైన వస్త్రలు ఉంచుకునే మతస్థిమితం తెలియని వయస్సు ఇంకొకరిది అధికారులు మాత్రం వీరికి…

పంటల నష్టం అందజేయాలి: మాజీ ఎమ్మెల్యే షిండే

వారం రోజులుగా కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. డోంగ్లి మండలంలో పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను…