పద్మశాలి పిట్లం పట్టణ అధ్యక్షుడిగా శ్రీనివాస్

పిట్లం పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పిట్లం మండల కేంద్రంలో ఆదివారం ఆర్య సమాజ్ భవనంలో పద్మశాలి ఆరాధ్య దైవం మార్కండేయ స్వామి చిత్ర పటం ముందు జ్యోతి వెలిగించి ప్రార్థన చేశారు. అనంతరం పిట్లం పట్టణ…

కందర్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం

బిచ్కుంద మండలం కందర్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన బాల్ రాజ్ (30) కందరపల్లి సమీపంలో మూలమలుపు వద్ద రాంగ్ రూట్ లో…

నిజాంసాగర్ లో జూదదారుల అరెస్ట్

నిజాంసాగర్ లో జూదమాడుతున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ. 40,990 రూపాయల నగదు, 07 మొబైల్ ఫోన్లు, ఒక కార్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మండలంలో ఎక్కడైనా జూదమాడితే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని… సమాచారం ఇచ్చిన…

లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

పిట్లం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఆదివారం లక్ష్మీ నగర్. ఎస్ ఆర్ గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ వి.టి రాజకుమార్ నూతన కార్యవర్గ సబ్యులకు ప్రమాణ…

సోనాలలో చెక్కుల పంపిణీ

మద్నూర్ మండలం సోనాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు మద్నూర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చౌలవార్ హనుమాన్లు(గురుస్వామి) తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆదేశాలు మేరకు చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఆయనతో పాటు వాట్నాల్ వార్…

మద్నూర్ లో చెక్కుల పంపిణీ

మద్నూర్ లో పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయని నిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చౌలవార్ హన్మాండ్లు (గురుస్వామి)…

బిచ్కుంద లో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయండి

బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను పూర్తిచేయాలని భాజపా మండల అధ్యక్షుడు విష్ణు డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించాలని వినతి పత్రం ఇచ్చేందుకు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఖాళీ కుర్చీకే వినతి పత్రం అందజేసి…

వడ్లంలో యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెద్దకొడప్ గల్ మండలంలోని వడ్లం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. యోగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనత పార్టీ ఇన్చార్జి , బీజేవైఎం…

చెక్కుల పంపిణీ

పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి సీఎంఆర్ ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. కాటేపల్లి గ్రామానికి చెందిన అరవింద్ కు రూ. 36వేలు, కాటేపల్లి…

పిట్లం బ్లూ బెల్స్ లో యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిట్లం బ్లూ బెల్స్ పాఠశాలలో విద్యార్థులకు యోగ ఆసనాలు చేయించారు. యోగ యొక్క ప్రత్యేకతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.