సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

బిచ్కుంద మండల కేంద్రంలో జరుగుతున్న సెంటర్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులలో జాప్యం చేయకుండా త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

బిచ్కుంద లో జర్నలిస్టుల నిరసన

హైదరాబాదులోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై దుండగులు దాడి చేయడానికి బిచ్కుంద జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఇందుకు నిరసన వ్యక్తం చేస్తూ తహశీల్దార్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ.. కొందరు ప్రజా ప్రతినిధులు చేసిన తప్పులను…

అంగన్వాడి కేంద్రాల పనితీరుపై సమీక్ష

అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఐసిడిఎస్ అధికారులు టీచర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పిట్లం మండలం తిమ్మానగర్ తండా అంగన్వాడి కేంద్రంలో సెక్టార్ మీటింగ్ నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాల పనితీరుపై సీడీపీవో సౌభాగ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. టీచర్లు విధులు సక్రమంగా నిర్వహించాలని…

ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన

ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. మహ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో ఆయిల్ పామ్ సాగు మీద రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులు అడిగిన పలు ప్రశ్నలకు మండల వ్యవసాయ అధికారి నవ్య సమాధానం…

వర్షాల కోసం పూజలు

వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్తులు పూజలు నిర్వహించారు. మద్నూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం వర్షాలు కురువాలని గ్రామ దేవతలకు జలాభిషేకం ఉత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ముందుగా నడిమి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి శివలింగం నిండుగా…

ముందస్తు అరెస్ట్

గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో కమిషనరేట్ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా సీఐటీయు జుక్కల్ నాయకుడు సురేష్ గొండను పోలీసులు ముందస్తుగా తెల్లవారుజామున అరెస్టులు చేశారు. కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేయడం సరైంది కాదని…

రాంపూర్ కాలన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు

పిట్లం మండలం రాంపూర్(కాలన్) గ్రామంలో గ్రామస్తుల సహకారంతో గురువారం సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కోసం గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయమని పిట్లం ఎస్ఐ రాజు అన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం…

భూములకు పట్టాలు ఇవ్వాలి

సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. జుక్కల్ మండలం ఖండేబల్లూరు గ్రామానికి చెందిన రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాల కోసం పిట్లం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు సంయుక్త సర్వే…

మద్నూర్ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు

మద్నూర్ మండలం సరిహద్దు సలాబత్ పూర్ వద్ద రవాణా శాఖ తనిఖీ కేంద్రంపై అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా వసూలు చేసిన రూ. 92,000/- నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ…

పెద్ద ఎక్లార రోడ్డు బాగు చేయండి సారు..

మద్నూర్ మండలం జాతీయ రహదారి నుంచి పెద్ద ఎక్లార గ్రామం మీదుగా దన్నూర్, సోమూర్ చౌరస్తా వరకు ఉన్న రోడ్డును గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డును బాగు చేయాలని పలుమార్లు…