భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తహశీల్దార్ ముజీబ్ అన్నారు. మద్నూర్ మండలం సోనాల, గోజెగావ్ గ్రామాల్లో భూ భారతి భూ హక్కుల చట్టంపై ఆయా గ్రామాల వాసులకు వివరించారు భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. గోజేగావ్ లో ఆరు, సోనాలలో పది దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శివరామకృష్ణ, ఆర్.ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.