మద్నూర్ మండల కేంద్రంలోని నడిమి హనుమాన్ మందిరం వద్ద ఈ నెల 28న శనివారం గ్రామ దేవతలకు జలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రతి ఆలయానికి భాజాభజంత్రిలతో జలాభిషేకం ఉత్సవం ఉంటుందని తర్వాత ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్న ప్రసాద వితరణ కోసం బియ్యం, పప్పులు ఇచ్చే దాతలు నడిమి హనుమాన్ ఆలయం వద్ద ఇవ్వాలని వివరించారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.