తొలి ఏకాదశి సందర్భంగా మద్నూర్ లోని విఠలేశ్వర ఆలయంలో భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి రోజున విఠలేశ్వరుని దర్శనం చేసుకుంటే శుభప్రదమని భక్తులు తెలిపారు. పండరీపూర్ లోని ప్రధాన ఆలయానికి స్థానిక భక్తులు తరలి వెళ్లారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.