మద్నూర్ లోని బాల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రతిష్ఠించిన మట్టి గణపతి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గల్లీ వాసుల సహకారంతో ప్రతిఏటా మట్టి గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నమన్నారు. ఈ మట్టి గణపతి గ్రామపంచాయతీ కార్యాలయం వెనుకాల ఉన్న గల్లీ ఆలయంలో ప్రతిష్టించారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.