- మద్నూర్ మండలం అంతపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూములు, ఇతర రెవెన్యూ పరమైన సమస్యలపై స్థానికులు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ శివరామకృష్ణ, ఆర్.ఐ శంకర్, జూనియర్ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.