జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామ శివారులో మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) సతీష్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పత్తి, పెసర, సోయా తదితర పంటలను పరిశీలించారు. పత్తి, సోయా పంటలు తెగుళ్లకు గురవుతున్నట్లు గమనించామని, నివారణకు ఎలాంటి మందులు పిచికారీ చెయ్యాలో రైతులకు పలు సలహాలు, సూచనలు అందించామని ఆయన చెప్పారు. పంటల సాగులో రైతులకు ఎలాంటి అనుమానాలు ఉన్న వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సూచనలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.