డోంగ్లి మండలం పెద్ద టాక్లి గ్రామంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ నాయకులు వివరించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజానంద్ దేశాయ్, శివాజి పటేల్, శశాంక్ పటేల్, నాగేష్ పటేల్, మాజీ ఎంపీటీసీ దినదయాళ్ పటేల్, శివలింగ్ పటేల్, గ్రామ అధ్యక్షులు సాయలు గొండ, విలాస్ గైక్వాడ్, ఆశిప్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.