డోంగ్లి మండలం ఇలెగాం గ్రామంలో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.
