డోంగ్లి మండలం హసన్ టాక్లి లో పోషణ మాసం కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ సచిత ప్రారంభించారు. పోషకాహారంపై గర్భిణీలు, బాలింతలు పిల్లలకు అవగాహన కల్పించారు. పిల్లలకు బరువు, ఎత్తు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రం ద్వారా అందించే పౌష్టికాహారం వివరాలను అందరికీ తెలియజేశారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.