భూములకు పట్టాలు ఇవ్వాలి
సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. జుక్కల్ మండలం ఖండేబల్లూరు గ్రామానికి చెందిన రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాల కోసం పిట్లం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు సంయుక్త సర్వే…