Category: పిట్లం

భూములకు పట్టాలు ఇవ్వాలి

సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. జుక్కల్ మండలం ఖండేబల్లూరు గ్రామానికి చెందిన రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాల కోసం పిట్లం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు సంయుక్త సర్వే…

డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం సందర్భంగా పిట్లం మండల కేంద్రములో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆ మహానీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం ఆయన సేవలు మరువలేనివని జిల్లా…

పద్మశాలి పిట్లం పట్టణ అధ్యక్షుడిగా శ్రీనివాస్

పిట్లం పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పిట్లం మండల కేంద్రంలో ఆదివారం ఆర్య సమాజ్ భవనంలో పద్మశాలి ఆరాధ్య దైవం మార్కండేయ స్వామి చిత్ర పటం ముందు జ్యోతి వెలిగించి ప్రార్థన చేశారు. అనంతరం పిట్లం పట్టణ…

లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

పిట్లం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఆదివారం లక్ష్మీ నగర్. ఎస్ ఆర్ గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ వి.టి రాజకుమార్ నూతన కార్యవర్గ సబ్యులకు ప్రమాణ…

చెక్కుల పంపిణీ

పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి సీఎంఆర్ ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. కాటేపల్లి గ్రామానికి చెందిన అరవింద్ కు రూ. 36వేలు, కాటేపల్లి…

పిట్లం బ్లూ బెల్స్ లో యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిట్లం బ్లూ బెల్స్ పాఠశాలలో విద్యార్థులకు యోగ ఆసనాలు చేయించారు. యోగ యొక్క ప్రత్యేకతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

పిట్లంలో యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిట్లం మండలంలోని పలు గ్రామాల అంగన్వాడి కేంద్రాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పిల్లలకు యోగ ఆసనాలను చేయించారు. యోగా దినోత్సవం యొక్క ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మావతి, అంగన్వాడీ టీచర్ సావిత్రి పాల్గొన్నారు. .

కారేగాంలో అమ్మమాట..అంగన్వాడీ బాట

పిట్లం మండలం చిన్న కొడపగల సెక్టర్ పరిధిలోని కారేగాం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమము నిర్వహించారు. ECCE Day నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ప్రాజెక్టు CDPO సౌభాగ్య పాల్గొన్నారు. ఈ…

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు

వర్షాకాలంలో పశువులలో సాధారణంగా వ్యాపించే గొంతువాపు, జబ్బవాపు వ్యాదుల నిర్మూలనలో భాగంగా పిట్లం మండలంలో పలు గ్రామాలలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు వైద్యులు తెలిపారు. మర్దండ గ్రామములో 56 గేదెలకు ఈ టీకాలు వేసి రైతులకు వాటి ప్రముఖ్యతను…

పిట్లంలో ట్యాంకర్ ద్వారా తాగునీటి సరఫరా

పిట్లంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఎస్సీ కాలనిలో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి బలరాం తెలిపారు.