Category: పిట్లం

పిట్లంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి జుక్కల్ నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో పిట్లం మండల బీజేపీ నాయకులు పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఓబీసీ ఉపాధ్యాక్షులు అశోక్ రాజ్, మండల మాజీ అధ్యక్షులు అభినయ్ రెడ్డి, మండల ప్రధాన…

పిట్లంలో వంతెన ప్రారంభించిన మంత్రి

పిట్లం మండలం మద్దెలచెరువు రోడ్డు, పిట్లం మండలం తిమ్మనగర్ వద్ద ఎఫ్.డి. ఆర్ నిధులు రూ.4 కోట్ల 86 లక్షలతో నిర్మించిన హైలెవెల్ వంతెనను రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ సురేష్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కలెక్టర్…

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో చిల్లర్గి గ్రామ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ…

రేపు జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి పర్యటన

జుక్కల్ నియోజకవర్గంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి 11:40 కి పిట్లం మండలం మద్దెలచెరువు వద్ద హైలెవెల్ వంతెన ప్రారంభోత్సవం. 12:10 బిచ్కుందలో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.12:30…

పిట్లంలో ఆర్ఎస్ఎస్ గురు పూజా కార్యక్రమం

పిట్లం ఆర్ఎస్ఎస్ అధ్వర్యంలో వైశ్య భవన్ లో గురుపూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వక్తగా జిల్లా ప్రచారక్ మీసాల ప్రకాష్ హాజరై ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు ఆయిన సందర్భంగా పంచ పరివర్తన్ కార్యక్రమం వివరించారు. సమాజంలో గురువు ప్రాధాన్యత…

ఆలయంలో ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు

పిట్లం మండలం చిన్న కొడప్ గల్ గ్రామంలోని రామేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు జన్మదినం సందర్భంగా శివుడికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సతీమణి తోట అర్చన, నాయకులు…

అంగన్వాడి పిల్లలకు పలకలు పంపిణీ

పిట్లం మండలం నాగంపల్లి తండా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకలు పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలకలు పంపిణీ చేసినట్లు అంగన్వాడీ టీచర్ తెలిపారు. మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు లైన్స్ క్లబ్ ప్రతినిధులు చెప్పారు.

పాఠశాలను సందర్శించిన ఎంఈఓ

పిట్లం మండలంలోని పలు గ్రామాల ప్రభుత్వ పాఠశాలలను మండల విద్యాధికారి దేవి సింగ్ పరిశీలించారు. మద్దెల చెరువు ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు బండాపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నమోదు అయిన పిల్లల సంఖ్య , హాజరు, టీచర్ల హాజరు పరిశీలించారు.…

అంగన్వాడి కేంద్రాల పనితీరుపై సమీక్ష

అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఐసిడిఎస్ అధికారులు టీచర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పిట్లం మండలం తిమ్మానగర్ తండా అంగన్వాడి కేంద్రంలో సెక్టార్ మీటింగ్ నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాల పనితీరుపై సీడీపీవో సౌభాగ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. టీచర్లు విధులు సక్రమంగా నిర్వహించాలని…

రాంపూర్ కాలన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు

పిట్లం మండలం రాంపూర్(కాలన్) గ్రామంలో గ్రామస్తుల సహకారంతో గురువారం సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కోసం గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయమని పిట్లం ఎస్ఐ రాజు అన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం…