నిజాంసాగర్ 15 గేట్లు ఎత్తివేత: మంజీర పరవళ్లు.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది. ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో జలాశయం 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మంజీర నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో మంజీర నదికి…