క్రీడా పాఠశాలకు ఎంపికైన విద్యార్థిని
మహమ్మద్ నగర్ మండలం సర్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని వైష్ణవి క్రీడ పాఠశాలకు ఎంపికైనట్లు నిజాంసాగర్ మండల విద్యాధికారి అమర్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది జూన్ లో నిర్వహించిన క్రీడా పాఠశాలల ఎంపిక ప్రక్రియలో వైష్ణవి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ…