Category: మద్నూర్

ఈ గొర్రెల మందకు రాజును నేనే…

ఈ చిత్రంలో కనిపిస్తున్న గొర్రెల మంద వద్ద ఉన్న కొమ్మిలు తిరిగిన గొర్రె పోటెలును చూశారా…? ఓ చెట్టు కింద గొర్రెలన్ని ఇలా సెదతిరుతుంటే ఈ కొమ్ములు ఉన్న గొర్రె పోటేలు మాత్రం నిలబడి ఈ గొర్రెల మందకు రాజును నేనే…

మద్నూర్ లో పోషణ మాసం కార్యక్రమం ప్రారంభం

పోషణ మాసం కార్యక్రమాన్ని మద్నూర్ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ అధికారులు ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మద్నూర్ లో 9వ కేంద్రంలో గర్భిణీలు, పిల్లలకు బరువులు,…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మండల కేంద్రంలో మైథిలి ఫంక్షన్ హాల్ లో మద్నూర్ మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గ సన్మాన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమాజంలో జర్నలిస్టులకు…

మద్నూర్ లో గణపతి పూజ చేసిన ఎమ్మెల్యే

గణేష్ ఉత్సవాల సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలో శ్రీ కుమార్ గణేష్ మండల్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతిని ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తానే స్వయంగా…

గోజేగావ్ వద్ద నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్ట పరిహారం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా…

సలాబత్ పూర్ ఆబ్కారీ తనిఖీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అధికారి హన్మంత్ రావు

మద్నూర్ మండలం సరిహద్దు ఆబ్కారీ (ఎక్సైజ్) తనిఖీ కేంద్రాన్ని ఆ శాఖ జిల్లా అధికారి హన్మంత్ రావు సందర్శించారు. చెక్ పోస్ట్ లో (దస్త్రాలు) రికార్డులను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు కావడంతో వివిధ…

మద్నూర్ లో మట్టి గణపతి వద్ద భక్తుల పూజలు

మద్నూర్ లోని బాల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రతిష్ఠించిన మట్టి గణపతి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గల్లీ వాసుల సహకారంతో ప్రతిఏటా మట్టి గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి…

మద్నూర్ లో సామూహిక కుంకుమార్చన

మద్నూర్ లోని బాల ఆంజనేయస్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. గణపతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తామని మహిళా భక్తులు తెలిపారు. వచ్చిన భక్తులందరితో పూజారి అక్షయ్ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మిక విషయాలను ఆయన…

కేసీఆర్ పై ప్రభుత్వం కుట్రలు చేస్తుంది:మాజీ ఎమ్మెల్యే షిండే

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం సిబిఐ విచారణకు వెళ్లడంపై బీఆర్ఎస్ పార్టీ అద్వర్యం నిరసన వ్యక్తం చేశారు. మద్నూర్ మండల కేంద్రంలో మద్నూర్,…

గోజేగావ్ రోడ్డు…ఇలా

భారీ వర్షాలకు రహదారులన్నీ కొట్టుకుపోయాయి. మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి లేండి వాగు ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. బీటీ రోడ్డు కోతకు గురి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు…