Category: మద్నూర్

మద్నూర్ లో చెక్కుల పంపిణీ

మద్నూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాధితులకు చెక్కులను పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు తెలిపారు. ఆయనతో పాటు…

మద్నూర్ లో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం

మద్నూర్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రారంభించారు. మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని నాయకులతో కలిసి ప్రారంభించి రైతులకు సలహాలు సూచనలు అందించారు. సోయా ధాన్యం క్వింటాలు…

ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.51 వేయి అందజేసిన సంతోష్ మెస్ట్రీ

మద్నూర్ పాత బస్టాండ్ వద్ద ఉన్న హనుమాన్ మందిర పునర్నిర్మాణం కోసం మద్నూర్ గ్రామానికి చెందిన సంతోష్ మెస్ట్రీ రూ.51వేయి అందజేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. సంతోష్ మేస్త్రీకి…

మద్నూర్ చెక్ పోస్ట్ మూసివేత

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ చెక్ పోస్ట్ ను అధికారులు మూసివేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీవో చెక్ పోస్ట్ లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో…

ఈ గొర్రెల మందకు రాజును నేనే…

ఈ చిత్రంలో కనిపిస్తున్న గొర్రెల మంద వద్ద ఉన్న కొమ్మిలు తిరిగిన గొర్రె పోటెలును చూశారా…? ఓ చెట్టు కింద గొర్రెలన్ని ఇలా సెదతిరుతుంటే ఈ కొమ్ములు ఉన్న గొర్రె పోటేలు మాత్రం నిలబడి ఈ గొర్రెల మందకు రాజును నేనే…

మద్నూర్ లో పోషణ మాసం కార్యక్రమం ప్రారంభం

పోషణ మాసం కార్యక్రమాన్ని మద్నూర్ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ అధికారులు ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మద్నూర్ లో 9వ కేంద్రంలో గర్భిణీలు, పిల్లలకు బరువులు,…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మండల కేంద్రంలో మైథిలి ఫంక్షన్ హాల్ లో మద్నూర్ మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గ సన్మాన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమాజంలో జర్నలిస్టులకు…

మద్నూర్ లో గణపతి పూజ చేసిన ఎమ్మెల్యే

గణేష్ ఉత్సవాల సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలో శ్రీ కుమార్ గణేష్ మండల్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతిని ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తానే స్వయంగా…

గోజేగావ్ వద్ద నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్ట పరిహారం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా…

సలాబత్ పూర్ ఆబ్కారీ తనిఖీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అధికారి హన్మంత్ రావు

మద్నూర్ మండలం సరిహద్దు ఆబ్కారీ (ఎక్సైజ్) తనిఖీ కేంద్రాన్ని ఆ శాఖ జిల్లా అధికారి హన్మంత్ రావు సందర్శించారు. చెక్ పోస్ట్ లో (దస్త్రాలు) రికార్డులను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు కావడంతో వివిధ…