మద్నూర్ లో చెక్కుల పంపిణీ
మద్నూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాధితులకు చెక్కులను పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు తెలిపారు. ఆయనతో పాటు…
