బంగారు పల్లి లో వైద్య శిబిరం
జుక్కల్ మండలం బంగారు పల్లి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెంటనే స్పందించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫోన్లో విషయాన్ని చెప్పారు. వెంటనే ప్రత్యేక వైద్య బృందాన్ని…