డోంగ్లి మండలంలో పి.ఆర్.టి.యు సభ్యత్వ నమోదు
డోంగ్లి మండలంలో పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించామని ఆ సంఘం అధ్యక్షుడు సునీల్ తెలిపారు. 2025 సభ్యత్వ వారోత్సవాల్లో భాగంగా మండల వ్యాప్తంగా ఉపాధ్యాయుల సభ్యత్వం తీసుకుంటున్నామన్నారు. మొఘ పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు దయానంద్ తో పాటు ఉపాధ్యాయులందరికి…