వాగులో చిక్కుకున్న వారిని కాపాడిన అధికారులను అభినందించిన ఎమ్మెల్యే
బిచ్కుంద మండలం శెట్లూర్ మంజీరా నదిలో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతు, 656 గొర్రెలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. గొర్రెల కాపరులకు, సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే ఆర్ధిక సాయం అందించారు. ఎలాంటి…