భారతీయ జన సంఘ్ బిజెపి వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివాస్) సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు, మండల జనరల్ సెక్రెటరీలు జాదవ్ పండరి, ముత్యం పీరాజి, బిచ్కుంద మండల ప్రబారి శివాజీ పటేల్, మాజీ మండల అధ్యక్షులు మల్లికార్జున దేశాయ్, మండల ఉపాధ్యక్షులు ధర్మానాయక్, మిషన్ కలలు భూత్ అధ్యక్షులు పొట్టేవార్ బాలు, గణపతి, మొగలు గొండ తదితరులు పాల్గొన్నారు
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.