బిచ్కుంద పట్టణంలో గంగపుత్ర విద్యా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర విద్యా వంతుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రమేష్ బాబు పాల్గొన్నారు. అందరూ ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు కులస్తులు పాల్గొన్నారు.
Discover more from MANA JUKKAL
Subscribe to get the latest posts sent to your email.