సోమూర్ నుంచి భక్తుల పాదయాత్ర
మద్నూర్ మండలం సోమూర్ గ్రామానికి చెందిన పలువురు భక్తులు ఆ గ్రామం నుంచి మండలంలోని సలాబత్ పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు. శ్రావణమాసం సందర్భంగా పాదయాత్ర చేసి స్వామి వారిని దర్శించుకున్నామని భక్తులు తెలిపారు. భక్తుల సందడితో హనుమాన్ ఆలయంలో…