వినాయక చవితి శాంతియుతంగా జరుపుకోవాలి
వినాయక చవితి పండగ, నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా జరుపుకోవాలని మద్నూర్ ఎస్.ఐ విజయ్ కొండ అన్నారు. మద్నూర్ రైతు వేదికలో వినాయక చవితి పండగ నిమజ్జన కార్యక్రమంపై మద్నూర్- డోంగ్లి రెండు మండలాల వినాయక మండపాల నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం…