Month: July 2025

మేనూరులో మహిళా సంఘాల సంబరాలు

మద్నూర్ మండలం మేనూరు గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహిళా సంఘాల సభ్యులు సంబరాలు నిర్వహించారు. ఇందిర మహిళా శక్తి సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో జీవన జ్యోతి గ్రామ సంఘాలలో ఏపీఎం రవీందర్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సంఘాల ద్వారా…

మద్నూర్ లో కేంద్రీయ విద్యాలయం కోసం స్థలం పరిశీలన

మద్నూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం భవనం నిర్మించేందుకు స్థలాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పరిశీలించారు. స్థానికం జిల్లా పరిషత్ పాఠశాలలో కేంద్రీయ విద్యాలయం తాత్కాలికంగా ఏర్పాటు కోసం ఇప్పటికే జిల్లా, రాష్ట్ర అధికారులకు నివేదిక పంపినట్లు తహశీల్దార్ వివరించారు.…

మద్నూర్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి

మద్నూర్ లో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలం సీనియర్ నాయకులు చౌలావర్ హన్మండ్లు స్వామి, విట్టల్ గురుజి, బాలు షిండే, సంతోష్ మేస్త్రి, ఈరన్న, కల్లూరివార్…

డోంగ్లిలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె నోటీసు

డోంగ్లి మండల విద్యాధికారి (ఇంచార్జి) ఎంఇఓ శ్రీనివాస్ కు మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో డోంగ్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులందరూ ఒక్కరోజు…

మల్లాపూర్ లో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

డోంగ్లి మండలం మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీపత్ తెలిపారు. ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన నోట్ బుక్స్ అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలిని ఆయన సూచించారు. ఆయనతో పాటు వివి…

పెద్ద కొడప్ గల్ లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవం వార్షికోత్సవ వేడుకలు భాగంగా జరుపుకున్నారు. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఋషగం భూమయ్య, జుక్కల్ నియోజకవర్గ ఎస్సి సెల్…

పిట్లంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి జుక్కల్ నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో పిట్లం మండల బీజేపీ నాయకులు పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఓబీసీ ఉపాధ్యాక్షులు అశోక్ రాజ్, మండల మాజీ అధ్యక్షులు అభినయ్ రెడ్డి, మండల ప్రధాన…

పిట్లంలో వంతెన ప్రారంభించిన మంత్రి

పిట్లం మండలం మద్దెలచెరువు రోడ్డు, పిట్లం మండలం తిమ్మనగర్ వద్ద ఎఫ్.డి. ఆర్ నిధులు రూ.4 కోట్ల 86 లక్షలతో నిర్మించిన హైలెవెల్ వంతెనను రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ సురేష్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కలెక్టర్…

బిచ్కుంద లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

బిచ్కుంద లో బిజెపి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిచ్కుంద మండలంలో పర్యటన ఉన్న నేపథ్యంలో బిజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్పలి విష్ణు, జనరల్…

మొహరం పండుగలో మాజీ ఎమ్మెల్యే షిండే

మొహరం పండుగ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం రోజున మొహరం పండుగలో పాల్గొన్న ఆయన కులామతాలకు అతీతంగా జరుపుకోనే మొహరం పండుగ త్యాగానికి ప్రతీక అని అన్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీపీ…