Month: July 2025

చిన్న కొడప్ గల్ లో మిషన్ భగీరథ నీళ్లు రోడ్డు పై రాకపోకలకు ఇబ్బందులు

పిట్లం మండలంలోని చిన్న కొడపగల్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ల సరఫరా అస్తవ్యస్తంగా మారిందని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుచు నీళ్లు లీకేజీ అవుతూ రోడ్డుపైన ప్రవహిస్తుండటంతో రాకపోగాలకు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయంపై పలుమార్లు…

లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహణ కరపత్రాలు ఆవిష్కరణ.

మద్నూర్ పోలీస్ స్టేషన్ లో లీగల్ సర్వీసెస్ అథారిటీ కరపత్రాలను ఎస్సై విజయ కొండ తో కలసి కమ్యూనిటీ మీడియేటర్లు సురేష్ ఉడతావార్, మోరి అశోక్ కుమార్, పోలీస్ సిబ్బందితో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ తగాదాలు, సీనియర్…

పోషణ్ ట్రాకర్ యాప్ ను తొలగించాలి

అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగిస్తున్న పోషన్ ట్రాకర్ యాప్ ను తొలగించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణ కోసం కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు యాప్ లను నిర్వహిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం…

మద్నూర్ గురుకులంలో బ్యాక్ లాగ్ ప్రవేశ పరీక్ష

మద్నూర్ లోని బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 6,7,8 తరగతులకు సంబంధించిన బ్యాక్ లాగ్ ప్రవేశ పరీక్ష ను నిర్వహించినట్లు ఉమ్మడి నిజామాబాదు జిల్లా కన్వీనర్ నీరడి గంగాశంకర్ తెలిపారు. 128 మంది బాలురు దరఖాస్తులు రాగా, 122మంది బాలురు…

మంత్రి సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

కామారెడ్డి కలెక్టరేట్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, (ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి) దనసరి అనసూయ (సీతక్క) అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ…

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

వర్షాకాలంలో సాగు చేసిన పంటల కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం ప్రాజెక్ట్​ నుంచి 1,200 వందల క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈఈలు సాకేత్, శివప్రసాద్​ తెలిపారు.…

మఠానికి వంట పాత్రల విరాళం

మఠంలో భక్తుల సౌకర్యం కోసం ఉపయోగించే వంట పాత్రలను విరాళంగా ఇచ్చాడు ఓ భక్తుడు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన ప్రదీప్ పాటిల్ బిచ్కుందలోని మఠాధిపతి సోమయ్యప్ప స్వామి చేతుల మీదుగా మఠానికి వంట పాత్రలను అందజేశారు. గురు…

ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులే కీలకం

భారత ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులే కీలకమని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల బి.చందర్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ లెవల్ అధికారులకు నిర్వహిస్తున్న ట్రైనింగ్ (శిక్షణ) కార్యక్రమం నిర్వహించారు. మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో…

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు అన్నారు. ఎమ్మెల్యే తోటపై మాజీ ఎమ్మెల్యే షిండే చేసిన ఆరోపణలపై…

బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాను

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను అని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భరోసాని ఇచ్చారు. మద్నూర్ గురు ఫంక్షన్ హాల్ లో మద్నూర్ డోంగ్లి రెండు మండలాల పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశం…