Month: July 2025

డోంగ్లి మండలంలో పి.ఆర్.టి.యు సభ్యత్వ నమోదు

డోంగ్లి మండలంలో పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించామని ఆ సంఘం అధ్యక్షుడు సునీల్ తెలిపారు. 2025 సభ్యత్వ వారోత్సవాల్లో భాగంగా మండల వ్యాప్తంగా ఉపాధ్యాయుల సభ్యత్వం తీసుకుంటున్నామన్నారు. మొఘ పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు దయానంద్ తో పాటు ఉపాధ్యాయులందరికి…

పిట్లంలో పి.ఆర్.టి.యు సభ్యత్వ నమోదు

పిట్లంలో పి.ఆర్.టి.యు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంఘం నిర్మాణంలో భాగంగా ఉపాధ్యాయులందరూ పిఆర్టియు సంఘంలో సభ్యత్వం తీసుకున్నారని ఆ సంఘం మండల అధ్యక్షులు బన్సిలాల్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు సాధించడంలో టిఆర్టియు ముందంజలో ఉంటుందని ఆయన చెప్పారు. ఈ…

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జుక్కల్ మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కార్యదర్శులకు ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో, ఎంపీవో రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను కార్యదర్శులు…

మద్నూర్ లో హనుమాన్ ఆలయం చుట్టూ షెడ్లు వద్దు సారూ..

మద్నూర్ పాత బస్టాండ్ వద్ద ఉన్న హనుమాన్ ఆలయం చుట్టూ ఆలయ కమిటీ వారు షెడ్లు వేసి ఆలోచనలో ఉన్నారని షెడ్లు వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని యువకులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్…

జుక్కల్ మండలంలో విద్యుత్ నియంత్రికల వరుస చోరీలు

జుక్కల్ మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్తు నియంత్రికలు (ట్రాన్స్ ఫార్మర్లు) వరుసగా చోరీలకు గురవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15న మండలంలోని బిజ్జల్ వాడికి చెందిన రైతులు లాడే సోపాన్ రావ్ పాటిల్, రాజేందర్ పాటీల్, బాబన్న,…

జుక్కల్ ఎస్సై ని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ను మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మండలంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు అందరు కృషి చేయాలన్నారు. ఎస్సైని కలిసిన వారిలో నాగల్ గావ్ మాజీ సర్పంచ్ కపిల్ పటేల్, లాడేగాం నాయకుడు రాజశేఖర్ పటేల్,…

జుక్కల్ లో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం బీసీ బిల్లు 42 శాతం అమలు చేయడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.…

బిచ్కుందలో ఒకరి హత్య

అక్రమ సంబంధం ఒకరి హత్యకు దారి తీసిన ఘటన బిచ్కుంద మండల కేంద్రంలో జరిగింది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుంద మండల కేంద్రంలోని ఉరడమ్మ గల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఆడికే రమేష్ ను ఇదే…

నెట్ వర్క్ లేక పోషన్ ట్రాకర్ కు ఇబ్బందులు

అంగన్వాడీ కేంద్రాల్లో నెట్ వర్క్ సౌకర్యం సరిగ్గా లేక పోషణ్ ట్రాకర్ యాప్ పూర్తిస్థాయిలో పనిచేయక ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా..? అని ఐసిడిఎస్ అధికారులు ఆశ్చర్యపోయారు. డోంగ్లి మండలం హాసన్ టాక్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఐసిడిఎస్ అధికారులు సందర్శించారు.…

ధోతి-మేనూర్ రోడ్డును బాగుచేయండి సారూ..

మద్నూర్ మండలం మేనూర్ నుంచి డోంగ్లి మండలం మారేపల్లి, మల్లాపూర్ గ్రామాల మీదుగా ధోతి గ్రామం వరకు రోడ్డు అద్వానంగా మారిందని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చిన్నపాటి వర్షానికి బురద మయంగా…