Month: July 2025

పిట్లం శివాలయంలో పూజలు

పిట్లం మండల కేంద్రంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం పురస్కరించుకొని చెరువు కట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయంలో అభిషేకాలు ఆకుల పూజ, అన్న పూజ, సత్యనారాయణ పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు పూజారి గంగాధర్ ప్రసాదం అందజేశారు. ఆలయ…

లింబూర్ లో విద్యార్థులకు బ్యాగుల వితరణ

డోంగ్లి మండలం లింబూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులుకు పాఠశాల బ్యాగుల వితరణ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మారుతి తెలిపారు. బాన్సువాడకు చెందిన యువర్ లైఫ్ చైర్మన్ సచిన్ యాదవ్ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మండల…

మద్నూర్ సోమలింగం ఆలయంలో భక్తుల పూజలు

శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా మద్నూర్ సోమలింగం గుట్టపై శివాలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి మహిళ భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేశారు.…

పిట్లం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా అధికారి

పిట్లం ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం సందర్శించారు. విద్యార్ధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పలు సలహాలు సూచనలు సూచనలు ఇచ్చారు. తరగతి గదుల్లోకి వెళ్లి అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాన్ని క్షుణంగా పరిశీలించారు. నూతన ప్రిన్సిపల్ గా…

మద్నూర్ లో భూభారతి పట్టాల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రారంభించారు. మండలంలోని సోమూర్ గ్రామానికి చెందిన హనుమంత్ వార్ శివ నంద, ఎబిత్వర్ పూల లబ్ధిదారులకు…

మద్నూర్ కేజీబీవి పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్

మద్నూర్ లోని కస్తూరిభా (కేజీబీవీ) పాఠశాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శుక్రవారం అకస్మిక చేశారు. హాస్టల్, తరగతి గదులు మొత్తం తిరిగి వంటగది, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. సౌకర్యాల గురించి ఆరా తీశారు. వర్షాకాలం వ్యాధులు…

మద్నూర్ విద్యాశాఖలో.. వింత పోకడలు….

మద్నూర్ విద్యాశాఖలో మండల విద్యాధికారి వింత పోకడలతో ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో మండల విద్యాశాఖ గందరగోళంగా మారిన ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విసుగు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఆయనపై చర్యలు తీసుకోవాలని మండల, జిల్లా అధికారులకు…

రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే చర్యలు

తారు రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు నడిపితే తగు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మద్నూర్, బిచ్కుంద మండలాలలో తారు రోడ్లపై తిరుగుతున్న కేజీ వీల్స్ ట్రాక్టర్ డ్రైవర్లకు రోడ్లపై నడపద్దని అవగాహన కల్పించారు. రెండు ట్రాక్టర్ల పై…

క్రీడా పాఠశాలకు ఎంపికైన విద్యార్థిని

మహమ్మద్ నగర్ మండలం సర్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని వైష్ణవి క్రీడ పాఠశాలకు ఎంపికైనట్లు నిజాంసాగర్ మండల విద్యాధికారి అమర్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది జూన్ లో నిర్వహించిన క్రీడా పాఠశాలల ఎంపిక ప్రక్రియలో వైష్ణవి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ…

జుక్కల్ లో పంటల పరిశీలన

జుక్కల్ శివారులో పెసర పంటను వ్యవసాయ అధికారులు రైతులతో కలసి పరిశీలించారు. జుక్కల్, హంగర్గ ఏఈఓలు పండరి, నాందేవ్ లు పరిశీలించారు. పెసర పంటకు సోకిన తెగులు నివారణకు పిచికారి చేసే మందుల గురించి సలహా, సూచనలు ఇచ్చారు. రైతులకు అందుబాటులో…