బంగారు పల్లిలో శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు
జుక్కల్ మండలం బంగారు పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో ఆరుగురు లబ్ధిదారులకు మంజూరైన ఇల్లు ప్రస్తుతం స్లాబ్ వేసినట్లు ఆయన తెలిపారు. స్లాబ్ పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులకు…