Month: July 2025

బంగారు పల్లిలో శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు

జుక్కల్ మండలం బంగారు పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో ఆరుగురు లబ్ధిదారులకు మంజూరైన ఇల్లు ప్రస్తుతం స్లాబ్ వేసినట్లు ఆయన తెలిపారు. స్లాబ్ పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులకు…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా ప్రారంభించాలి

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా పనులు ప్రారంభించాలని మండల ప్రత్యేక అధికారి కిషన్ అన్నారు. పెద్ద కొడప్ గల్ మండలము వడ్లం, కాస్లాబాద్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో మండల ప్రత్యేక అధికారి కిషన్ అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.…

అంగన్వాడి పిల్లలకు పలకలు పంపిణీ

పిట్లం మండలం నాగంపల్లి తండా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకలు పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలకలు పంపిణీ చేసినట్లు అంగన్వాడీ టీచర్ తెలిపారు. మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు లైన్స్ క్లబ్ ప్రతినిధులు చెప్పారు.

పాఠశాలను సందర్శించిన ఎంఈఓ

పిట్లం మండలంలోని పలు గ్రామాల ప్రభుత్వ పాఠశాలలను మండల విద్యాధికారి దేవి సింగ్ పరిశీలించారు. మద్దెల చెరువు ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు బండాపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నమోదు అయిన పిల్లల సంఖ్య , హాజరు, టీచర్ల హాజరు పరిశీలించారు.…

మద్నూర్ లో డాక్టర్స్ డే

డాక్టర్స్ డే సందర్భంగా మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు సిబ్బంది, గ్రామస్తులు సన్మానం చేశారు. డాక్టర్ సునీల్ థడ్కేను సిబ్బంది ఘనంగా సన్మానించారు. సమాజంలో వైద్యుల పాత్ర కీలకమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నర్సులు శిల్పా మయురి, లలిత, కంపౌండర్ ఖలీమ్,…