Month: June 2025

మద్నూర్ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు

మద్నూర్ మండలం సరిహద్దు సలాబత్ పూర్ వద్ద రవాణా శాఖ తనిఖీ కేంద్రంపై అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా వసూలు చేసిన రూ. 92,000/- నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ…

పెద్ద ఎక్లార రోడ్డు బాగు చేయండి సారు..

మద్నూర్ మండలం జాతీయ రహదారి నుంచి పెద్ద ఎక్లార గ్రామం మీదుగా దన్నూర్, సోమూర్ చౌరస్తా వరకు ఉన్న రోడ్డును గుంతలు పడి అద్వానంగా మారింది. దీంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డును బాగు చేయాలని పలుమార్లు…

మాది రైతు ప్రభుత్వం: దరాస్ సాయిలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఆదుకోవాలని పెట్టుబడి సహాయాన్ని తొలకరి వర్షాలకు ముందే వారి ఖాతాల్లో జమ చేయడం ఇది చరిత్రలోనే మొదటిసారి అని మద్నూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దారస్ సాయిలు అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో…

సెంట్రల్ లైటింగ్ పనులపై భాజపా ఆందోళన

బిచ్కుంద, మద్నూర్, పిట్లం మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించాలని భాజపా ఆధ్వర్యంలో బిచ్కుంద లో ఆందోళన నిర్వహించారు. బిచ్కుంద మండల కేంద్రంలో మధ్యంతరంగా నిలిపివేసిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని, బస్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. మద్నూర్,…

మద్నూర్ లో 28న గ్రామదేవతలకు జలాభిషేకం

మద్నూర్ మండల కేంద్రంలోని నడిమి హనుమాన్ మందిరం వద్ద ఈ నెల 28న శనివారం గ్రామ దేవతలకు జలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రతి ఆలయానికి భాజాభజంత్రిలతో జలాభిషేకం ఉత్సవం ఉంటుందని తర్వాత ఆలయ…

బిచ్కుంద లో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

భారతీయ జన సంఘ్ బిజెపి వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివాస్) సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి బిచ్కుంద మండల పార్టీ…

డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం సందర్భంగా పిట్లం మండల కేంద్రములో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆ మహానీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం ఆయన సేవలు మరువలేనివని జిల్లా…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మమ్మద్ నగర్ మండలంలో జరిగింది. నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని సుల్తాన్ నగర్ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో మమ్మద్ నగర్ మండలానికి కేంద్రానికి చెందిన…

నిజాంసాగర్ లో బైక్ దొంగ అరెస్ట్

ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగను అరెస్ట్ చేసి వాహనం స్వాధీనం చేసుకున్నామని నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాలు. మండలంలోని మాగి గ్రామంలో గత నెల 26న కుస్తీ పోటీలు కొనసాగాయి. కుస్తీ పోటీలను తిలకించేందుకు నిజాంసాగర్ మండలంలోని…

చోరీ సొత్తు స్వాధీనం: నిందితుడి అరెస్ట్

చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్ల నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 8న మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ…