మద్నూర్ చెక్ పోస్ట్ మూసివేత
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ చెక్ పోస్ట్ ను అధికారులు మూసివేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీవో చెక్ పోస్ట్ లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో…